March 1, 2026

Month: December 2025

MESSAGES

మల్టీ జోన్ వ్యవస్థ

Spread the love95% లోకల్ కోటా.. మల్టీజోన్ల వ్యవస్థ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముఖ్యాంశాలు కేంద్ర హోం శాఖ ‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌-2025’ వలన కొత్తగా జరిగిన మార్పులేమిటంటే.. ఇందులో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు, మరో 5 శాతాన్ని ఓపెన్‌ కోటాగా ఉంటుంది. గతంలో 4 జోన్లు ఉండగా ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో 6 జోన్లు చేశారు. వీటిని తిరిగి 2 మల్టీజోన్లుగా విభజించారు. గతంలో రాష్ట్ర కేడర్‌ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ […]Read More

MESSAGES

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ -2025

Spread the loveఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్–2025 :ముఖ్యాంశాలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్–2025 స్థానిక యువతకు ఉద్యోగాల్లో రాజ్యాంగ పరిరక్షణ కల్పించే సమగ్ర సంస్కరణ. ఇది ప్రాంతీయ న్యాయం, సమతుల్య అభివృద్ధి మరియు పారదర్శక నియామక విధానానికి బలమైన పునాది వేస్తుంది.Read More

MESSAGES

PF పై కెంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్

Spread the loveఉద్యోగులకు గుడ్ న్యూస్! కేంద్ర మంత్రి ఉమ్ మన్‌సుఖ్ మండవియా సంచలన ప్రకటన ఇకపై మీ PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75% వరకు, ATM / UPI ద్వారా నేరుగా ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు! PF = ఇక లాక్‌డ్ సేవింగ్స్ కాదు: డిజిటల్ ఇండియా ప్రభావంత్వరగా, సులభంగా, నో టెన్షన్ ఉద్యోగుల డబ్బు ఉద్యోగుల చేతుల్లోనే ఉండాలి, అత్యవసరాల్లో సహాయపడాలి — ఇదే ప్రభుత్వ ఉద్దేశం […]Read More

AP TEACHER'S GOs

CHILD CARE LEAVE G.O MS NO 70

Spread the loveChild care LeaveG.O 70 గౌరవ CM గారి హామీ మేరకుWomen &Single Male Employees కు Child care leave ను వారు సర్వీసు మొత్తములో ఎప్పుడైనా(entire Period of Service) “పిల్లల(Disabled తో సహా) 18 యేళ్ళ గరిష్ట వయస్సు తో సంబంధం లేకుండా మేజర్ పిల్లలకు కూడా గరిష్టంగా 180 రోజులు గరిష్టంగా 10 Read More

ఇతరులు

Noble Teachers’ Association, Vizayanagaram District Excutive Meeting

Spread the loveTET పై ఉపాధ్యాయులు ఆందోళన చెందవలసిన అవసరము లేదు వేపాడ చిరంజీవి గారు ఉత్తరాంధ్ర శాసనమండలి సభ్యులు. టెట్ పరీక్ష విషయంలో ఇప్పటికే గౌరవ విద్యాశాఖ మాత్యులు లోకేష్ బాబు గారితో మాట్లాడి సుప్రీంకోర్టులో పిల్ వేయడం మరియు గౌరవ ఎంపీల ద్వారా లోకసభలో మాట్లాడించడం కేంద్ర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడటం తదితర కార్యక్రమాలు చేయడం జరిగిందని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు శ్రీ వేపాడ చిరంజీవి గారు తెలియజేసిరి .ఉపాధ్యాయులకు ఏ సమస్య […]Read More